28, మార్చి 2011, సోమవారం

సీమాంధ్ర శాసనసభ అనడానికి ఇంతకన్నా గొప్ప కారణం ఏముంటది...!!

ఛి ఛి !! ఇంతకన్నా దరిద్రం ఏముంది...

నిన్న గాక మొన్న, తెలంగాణా కోసం చంటి పిల్లగాన్ని కొట్టినట్టు గా జయప్రకాష్ నారాయణను కొడితే..ఏదో హత్యా జరిగినట్టు ...డ్రైవర్ ను జైల్లో పెట్టిండ్రు..టి.ఆర్.ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిండ్రు..

గా జే.పి అయితే ప్రజా స్వామ్యం కూని అయింది..గాంధీ బ్రతికి ఉంటె సిగ్గు పడేవాడు..శాసన సభ లో చీకటి రోజు ...ఏమో ఏమో కోతలు కోసిండు..

ఈ రోజు గా వివేకానంద దాడి చూసిండ్రు కదా టి.డి.పి వాళ్ళపై !!

ఇప్పుడు ఎం పీకుతుండు...వీడా!!ప్రజాస్వామ్యవాది..వీడు పక్షపాతి...

గీ ప్రభుత్వం గాప్పుడైతే వీడియొ లు లీక్ చేసింది..
చూడు గిప్పుడైతే ఒక్క వీడియొ లేదు...

గీ సేమాంద్రోల్లకు..ఎం అర్థం కాదు...గిదంతా!

మీడియా కూడా...ఆ రోజు ఏవో ఏవో చర్చలు పెట్టిండ్రు...ఇయ్యాలా, ఒక్క చర్చ లేదు...గిదే కుమ్మక్కు అంటే.

డియర్ పబ్లిక్ అఫ్ సీమాంద్ర,

నీ తెలివి ఉపయోగించు...ఆలోచించు...ప్రభుత్వం తెలంగాణ పై పక్షపాతం ప్రదర్శిస్తోంది...ఒప్పుకో!!
ఒప్పుకోలేదంటే..నీకు తెలివి లేనట్టే లెక్క!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి